HNK: హనుమకొండలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చిత్రపటానికి TRP నేతలు పాలాభిషేకం చేశారు. TRP పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రజినీ కుమార్ మాట్లాడుతూ.. TRP పార్టీ పట్టుదల, MLC మల్లన్న కృషితో నేడు మన కులాల లెక్కలు బయటకు వచ్చాయని, మనమంతా కలిసికట్టుగా పనిచేసి బీసీ రాజ్యాధికార స్థాపనకు కృషి చేద్దామని అన్నారు.