BDK: గణేశ్ నవరాత్రులు ముగించుకొని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం గోదావరి నదికి నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలియజేసారు. నిమజ్జన ఘాట్లను శనివారం సాయంత్రం పర్యవేక్షించారు. అక్కడ ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు.