GDWL: పట్టణ అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు. మంగళవారం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిసి మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్నారు. 2026-27 సంవత్సరానికి రూ.24.84 కోట్ల ఆదాయం, రూ.27.56 కోట్ల అంచనా వ్యయంతో కూడిన బడ్జెట్ను అధికారులు ప్రతిపాదించారు.