MDK: రామాయంపేట మండల కేంద్రంలోని ఓ సీడ్స్ పరిశ్రమలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ఆఫీస్ తాళాలు ధ్వంసం చేసి లోనికి చొరబడ్డారు. పరిశ్రమ కార్యాలయంలో ఉన్న రూ. 20వేల రూపాయల నగదు, పూజ సామాగ్రి ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.