JGL: రాయికల్ మండలంలోని కుమ్మరిపల్లిలో శ్రీ గురువారం లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైకి విగ్రహాలను తీసుకువచ్చి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.