BHPL: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతుల ఆదాయాన్నిపెంచేలా, వ్యవసాయ రంగం అభివృద్ధికి దోహదపడే సమగ్ర కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ, ఉద్యాన అధికారులను ఆదేశించారు. ఇవాళ ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పామాయిల్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు.