TG: రాష్ట్ర గవర్నర్గా శివప్రతాప్ శుక్లా ఇవాళ ఉదయం 11:30 గంటలకు లోక్భవన్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, అధికార, విపక్ష పార్టీల నేతలు, అధికారులు పాల్గొంటారు.