SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలో ముస్లింలకు ప్రభుత్వం అందించిన రంజాన్ తోఫా మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ శ్రీనివాసరావు పాటిల్, గ్రామ పెద్ద కళ్యాణ్ రావు పాటిల్ చేతులు మీదుగా ముస్లిం మహిళలకు తోఫా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఇందులో సెక్రటరీ నవీన్ ఉన్నారు.