WGL: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఉమ్మడి జిల్లా సదస్సులో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను అధికారులు సమన్వయంతో అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ పాల్గొన్నారు.