MNCL: హజీపూర్ మండలంలోని హజీపూర్ బస్టాండ్ వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ముస్లీం సోదరీమణులకు శుక్రవారం మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ.. రంజాన్ పండుగ శాంతి, సామరస్యానికి ప్రతీక అన్నారు. ముస్లీం ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.