సిరిసిల్ల జిల్లాలోని కోర్టు భవన నిర్మాణ భూమి పూజ కోసం వచ్చిన హైకోర్టు జడ్జీల చేతుల మీదుగా వికలాంగులకు వీల్ చైర్లను, ట్యాబ్లను కలెక్టర్ అరీమా అగ్రవాల్ ఆధ్వర్యంలో అందించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ, సిరిసిల్ల జూనియర్, సీనియర్ సివిల్ జడ్జిలు, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, న్యాయవాదులు పాల్గొన్నారు.