SRPT: నేరేడుచర్ల పట్టణంలోని SKS ఫంక్షన్ హాల్లో ఆదివారం హుజూర్ నగర్ నియోజకవర్గ స్థాయి ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ – 2026’ శిక్షణ తరగతులు నిర్వహించారు. జిల్లా బీజేపీ అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి చంద్రశేఖర్ జీ. నేతలు రవి, సైదిరెడ్డి, భాగ్యరెడ్డి హాజరై ప్రసంగించారు.