GDWL: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గద్వాల జిల్లా కేంద్రంలో వార్డు సభ నిర్వహించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ నరసింహారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. MLA మాట్లాడుతూ.. ప్రజల చెంతకే పాలనను చేర్చేందుకు గ్రామ, వార్డు సభలు ఏర్పాటు చేశామని తెలిపారు.