WGL: గీసుకొండ మండలం గొర్రెకుంటకు చెందిన వెల్ మార్క్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ వద్ద ఎక్స్పెరి అయిన, పాడైన ఫుడ్ ఉత్పత్తులను అమ్మకానికి సిద్ధంగా నిల్వచేసినట్లు సమాచారం మేరకు సోమవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. దాదాపు 16 రకాల, సుమారు 1,06,940/- రూపాయల విలువ గలఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ మధుసూదన్ తెలిపారు.