MLG: ములుగు రామాలయం రోడ్లోని పెట్రోల్ బంక్లో తీవ్ర ఎండల నేపథ్యంలో వినియోగదారులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. మంగళవారం ప్రయాణికులకు చల్లని ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఈ సేవ అందుబాటులో ఉంచారు. బంక్కు వచ్చే ప్రతి ఒక్కరూ మజ్జిగ తాగి ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు.