MNCL: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్ అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం ఆయన దండేపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామంలో ఉన్న తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. గోవిందు నాయక్ ఖానాపూర్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఒకసారి ఇండిపెండెంట్గా, టీడీపీ, బీఆర్ఎస్ల నుంచి ఒక్కోసారి ఎమ్మెల్యేగా పనిచేశారు.