BDK: జూలూరుపాడ్ మండలం బేతలపాడు గ్రామంలో భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ప్రతిష్ఠ మహోత్సవంలో ఆదివారం వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పాల్గొన్నారు. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ మహోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.