KNR: చొప్పదండి పట్టణంలోని జడ్పి హై స్కూల్ క్రీడా మైదానం అభివృద్ధికి సహకరించాలని వాకర్స్ క్లబ్ మున్సిపల్ పాలక వర్గానికి విజ్ఞప్తి చేసింది. క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ నూతన పాలక వర్గాన్ని సన్మానించారు. ఈ సందర్భంగా పట్టణ పౌరుల సౌకర్యార్థం వాకింగ్ ట్రాక్ ఆధునీకరించాలని కోరారు. క్లబ్ అధ్యక్షుడు తాటిపెల్లి అంజయ్య, ప్రధాన కార్య దర్శి పాల్గొన్నారు.