NZB: మోపాల్ మండలం మంచిప్పలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అండర్ 20 రెజ్లింగ్ పోటీల ఎంపికలు పూర్తి అయ్యాయి. KMR చెందిన విద్యార్థులు మణికంఠ, లక్ష్మణ్, NZBకు చెందిన యోగేశ్, జగదీశ్, కృష్ణ, సోనియా, సఫియా, ప్రీతి రాజ్ రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు ఎంపికయ్యారని వ్యాయామ ఉపాధ్యాయుడు దేవేందర్ తెలిపారు.