KNR: హుస్నాబాద్లోని సిద్దేశ్వరుని దేవాలయానికి 8 కిలోల వెండి కిరీటాన్ని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గురువారం బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు హుస్నాబాద్కు పాదయాత్రగా వెళ్లి రుద్ర కవచాన్ని అందజేశారు. నియోజకవర్గ గ్రామ ప్రజలు రైతులు అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతూ ఆ యొక్క సిద్దేశ్వరుని ఆశీస్సులు అందరికీ ఉండాలని అన్నారు.