KMM: కాంగ్రెస్ పార్టీ తరుపున రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వేమ్ నరేందర్ రెడ్డి సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్రజల అభివృద్ధి కోసం మరింత సేవలు అందించాలని ఆకాంక్షించారు.