MDK: బాలల హక్కుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి తెలిపారు. నర్సాపూర్లో ఆయన మాట్లాడుతూ.. కమిషన్ సభ్యులు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ బాలల హక్కుల ఉల్లంఘనలు, పౌష్టికాహార లోపం, రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ, మెరుగైన విద్య, ఆరోగ్యం, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం పిల్లలపై దాడులను అరికట్టాలని కోరారు.