KMM: తల్లాడ మండల జాతీయ ప్రధాన రోడ్డుపై ఇరువైపులా ఉన్న సూచిక బోర్డులు అగమ్య గోచరంగా మారిందని స్థానికులు గురువారం తెలిపారు. ప్రయాణికులు ఎటు పోవాలో తెలుసుకోలేని సందిగ్ధలో పడుతున్నారని తెలిపారు. ఈ బోర్డు ద్వారా కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు ఒక దగ్గరికి వెళ్లిపోగా మరో దగ్గరికి మల్లుతున్నామని తెలిపారు. వెంటనే R&B అధికారులు