GDWL: రాజోలి మండల కేంద్రానికి చెందిన ఎల్లారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఇవాళ గ్రామంలో ఆయన్ని ఘనంగా శాలువాతో సన్మానించారు. గ్రామం నుంచి డీసీసీ ఉపాధ్యక్షుడు ఉండడం గ్రామానికే గర్వకారణం అన్నారు. కార్యక్రమంలో రాజోలి సర్పంచ్ గంగిరెడ్డి, మండల అధ్యక్షుడు దస్తగిరి, తదితరులు ఉన్నారు.