NLG: గ్లోబల్ విషయాలపై అవగాహన కోసం జరిగే మాక్ యుఎన్వోలో చిట్యాల జడ్పీ హైస్కూల్ విద్యార్థి గంజి శివసాయి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. జిల్లా స్థాయి పోటీల్లో శివసాయి, సాత్విక్ ప్రతిభ చాటగా, శివసాయి రాష్ట్ర స్థాయికి అర్హత సాధించినట్లు హెచ్ఎం సుశీల తెలిపారు. గైడ్ టీచర్ సైదులు, టీచర్లు చిలకరాజు శ్రీనివాస్, పద్మజ, కోణం శ్రీనివాస్ పాల్గొన్నారు.