NGKL: ప్రజా పాలన 99 రోజుల ప్రత్యేక సేవలలో భాగంగా వెల్దండ పీహెచ్సీ ఆధ్వర్యంలో గుండాల ఏకలవ్య మోడల్ పాఠశాలలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. పోషకాహార లోపాలపై అవగాహన కల్పించిన ఈ కార్య క్రమంలో వైద్యులు, ఫార్మసీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.