సిరిసిల్ల పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గాంతుల మహేశ్ అన్నారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా వైద్యాధికారికి వసంతరావుకు వినతిపత్రం అందించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ కనీస సౌకర్యాలు పాటించని ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.