HYD: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో గత 14 నెలల్లో పట్టుబడినవారి నుంచి ఏకంగా రూ. 14 కోట్ల జరిమానా వసూలైంది. ముఖ్యంగా SR నగర్ పరిధిలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, పట్టుబడిన ఉద్యోగుల వివరాలను వారి కార్యాలయాలకు పంపిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ కాగా, నలుగురు ప్రైవేటు ఉద్యోగాలు కోల్పోయారు.