MHBD: దంతాలపల్లి రైతు వేదికలో అర్హులైన లబ్ధిదారులకు తొర్రూరు మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బట్టు సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేశారు. వైస్ చైర్మన్ మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా లబ్ధి పొందాలన్నారు.