SRPT: సమగ్ర శిక్ష పథకం కింద సెకండరీ పాఠశాలల విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై నేటి నుంచి 25 వరకు నడిగూడెం మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యా శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు డబ్బు విలువ, పొదుపు అలవాట్లు, బాధ్యతాయుతమైన ఆర్ధిక ప్రవర్తనపై అవగాహన కల్పించాలనేది దీని ఉద్దేశం.