RR: ఈరోజు శంషాబాద్ ఎయిర్ పోర్ట్లోని GMR ఏరినాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తనయుడు సూర్య, సాక్షిల వివాహ వేడుకలో, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.