NLG: పశువులు రోగాల బారిన పడకుండా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని పశు వైద్యాధికారి అమరేందర్ రైతులకు సూచించారు. చిట్యాల మండలం, వెంబావిలో ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు బుధవారం, గురువారం రెండు రోజులపాటు వేయనున్నట్లు సర్పంచ్ అలివేలు వెంకన్న వేయనున్నట్లు తెలిపారు. పొనుగోటి సత్యనారాయణ రావు, రైతులు పాల్గొన్నారు.