BDK: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఇవాళ మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించారు. తహసీల్దార్ నరేష్ , డీటీ రామారావు, ఆర్ఐ గోపి పాల్గొని శేషగిరి నగర్ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను, డ్రైనేజీను శుభ్రం చేసి, చెత్తకుప్పలను ట్రాక్టర్లలోకి ఎత్తారు.