KNR: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సమావేశ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలోనే మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.