HNK: చిట్టీలు, అధికవడ్డీ ఆశ చూపిస్తూ ప్రజల నుంచి రూ.కోట్లు సేకరించి తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. ACP సతీష్ బాబు వివరాల ప్రకారం.. కిషోర్ 2011 నుంచి ప్రభుత్వ అనుమతి లేకుండా చిట్ ఫండ్ నిర్వహిస్తూ ప్రజలనుంచి డబ్బులు సేకరించాడు. మొత్తం 117 మంది నుంచి రూ.1,49,22,000 తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసంచేయగా నేడు పట్టుబడ్డాడు.