SRD: మంబాపూర్ గ్రామంలో ముదిరాజ్ మత్స్యశాఖ నూతన కమిటీ ఎన్నికైంది. ఎన్నికైన సభ్యులకు జిల్లా ఎన్నికల అధికారి చక్రధర్ ప్రోసీడింగ్ కాపీలు అందజేశారు. అధ్యక్షుడిగా మద్దూరి లక్ష్మణ్, ఉపాధ్యక్షుడిగా రొయ్యపల్లి ప్రశాంత్, కార్యదర్శిగా యాట రమేష్ ఎన్నికయ్యారు. సలహాదారుడిగా మద్దూరి సత్యనారాయణతో పాటు డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు.