VKB: నిబంధన ప్రకారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలకు ధాన్యం కొనుగోలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో వరి ధాన్యం కొనుగోళ్లపై రైస్ మిల్లర్లతో అధికారులతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడవకుండా చర్యలు తీసుకొవలని తెలిపారు.