SRD: మునిపల్లి మండలం మగ్దుంపల్లిలో జమాది ఇస్లామి హింద్ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. అన్ని కులాలు, అన్ని మతాలకు చెందిన వ్యక్తులు కలిసి నిర్వహించే ప్రోగ్రాం ఈద్ మిలావని అంటారని గ్రామ అధ్యక్షులు మగ్బూల్ అహ్మద్ తెలిపారు. ఈద్ మిలాద్ కార్యక్రమం చాలా గొప్పదని BRS రాష్ట్ర సభ్యుడు పైతర సాయికుమార్ పేర్కొన్నారు. ఇందులో జిల్లా అధ్యక్షుడు నజిముద్దీన్ ఉన్నారు.