NRPT: కృష్ణ మండలంలో మతిస్థిమితం లేని బాలుడు మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాలిలా.. గుడెబల్లూర్కి చెందిన నరేష్ (14) మూడు రోజుల క్రితం మతిస్థిమితం లేక కళ్ళు సరిగ్గా కనబడక ఏదో గుర్తు తెలియని పానీయం తీసుకోగా.. అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు.