SRPT: తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని 7, 8వ వార్డుల్లో బుధవారం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ ఛైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి అన్నారు. అనంతరం ఆయా వార్డుల్లో మురికి కాల్వలను పరిశుభ్రం చేసి పిచ్చి మొక్కలను తొలగించారు.