RR: చేవెళ్లలో బీసీ హక్కుల సాధన కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మండల బీసీ సంఘం అధ్యక్షుడు వెంకటయ్య ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ హక్కుల కోసం ఉద్యమించాలని, బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.