ADB: నెరడిగొండ మండలంలోని నాయిడు గోడౌన్లో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకంపై రైతు శిక్షణ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు ఆర్గానిక్ విధానంలో పంటలు పండించాలని అవగాహన కల్పించేందుకే శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.