ADB: కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా బీజేపీ నాయకులు చలో కామారెడ్డి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కార్యక్రమానికి బయలుదేరకుండా పోలీసులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దాడులు, ప్రతి దాడులు సరైనవి కాదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు.