PDPL: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల స్కాలర్షిప్ దరఖాస్తు గడువు ఏప్రిల్ 20 వరకు పొడిగించినట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రవీందర్ తెలిపారు. ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ విద్యార్థులు అందరూ (ఫ్రెష్ మరియు రెన్యువల్) దరఖాస్తు చేసుకునేలా బాధ్యత వహించాలని సూచించారు.