NZB: మోస్రా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శనివారం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దంపతులు విశేష పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. ఆయన రాజకీయంగా మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.