NZB: మోపాల్ మండలంలోని ముదక్ పల్లిలో మంగళవారం ప్రభుత్వం ద్వారా మంజురైనా, ఇందిరమ్మ ఇళ్ళకి ఏఎంసీ ఛైర్మన్ ముప్పా గంగారెడ్డి భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నివర్గాల వారికీ, సమన్వయం జరిగే విధంగా సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని తెలిపారు.