KMM: వడ్లు కొనలేమని వరి పంట సాగు చేయడం బంద్ చేయాలని మంగళవారం తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరికలు జారీ చేశారు. వడ్లు కొనుగోలు చేయబోమని ఇకపై రైతులు మీ ఇష్టం అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే చెప్తుందని వెల్లడించారు. మరీ వేస్తే నీటి సమస్య కూడా ఏర్పడుతుందని అయితే అర్థం చేసుకోవాలని సూచించారు.