ADB: నేరడిగొండ మండలంలోని ఇందిరమ్మ కాలనీవాసులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను సబ్లె సంతోష్ సింగ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలోని డ్రైనేజీ, అంతర్గత రోడ్లు, పలు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వారికి భరోసా కల్పించారు. నాయకులు తిరుపతి, అమర్ సింగ్, రమణ, రాజు తదితరులున్నారు.