KMM: భూధాన్ భూముల్లో ఇళ్ళు కట్టుకుని నివసిస్తున్న వారిని అన్యాయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలు కట్టుకున్న ఇళ్లను కూల్చివేసి పేదలను రోడ్డున పడేసిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బాధితులకు బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. పార్టీ తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.