NRML: ఖానాపూర్ మండల కేంద్రంలోని J.K ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ రైతు వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ముందుగా రాష్ట్ర గీతాలాపన చేశారు. అధికారులు, రైతులకు పంటల సాగు పైన దిశనిర్దేశం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ సాగుకు రైతులు కృషి చేయాలని, ప్రభుత్వం ద్వారా అందుతున్న సబ్సిడీ రుణాలను ఉపయోగించుకోవాలన్నారు.